Friday, March 29, 2024

Uncategorized

గరికిపాటిపై చిరంజీవి సెటైర్

మెగాస్టార్ చిరంజీవి పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిన విషయమే. అలయ్ భలయ్ కార్యక్రమంలో చిరంజీవితో మహిళా అభిమానులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటే.....

NC22 కీలకపాత్రల్లో ప్రముఖ స్టార్లు మీకు తెలుసా…

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి...

పది పరీక్షలు…6పేపర్లుగా ఆనుమతినించిన ప్రభుత్వం

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం విద్యా వ్యవస్థపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ దాని ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు సఫర్‌ అయినట్టే భారత్‌ కూడా అయింది. అందులో తెలంగాణకు మినహాయింపు...

మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తా:చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్...

మునుగోడు బైపోల్‌..కారు గుర్తుపైనే పోటీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన స్వార్ధ రాజకీయం కోసం తెచ్చిందే మునుగోడు ఉప ఎన్నిక. 2018లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తనను...

క్రేజీఫెలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్:దర్శకుడు ఫణికృష్ణ

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన...

రాజస్థాన్‌లో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్‌ కారుకు ప్రమాదం

తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు రాజ‌స్థాన్‌లో ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో గోవింద్ సింగ్ తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, ఆయ‌న భార్య మృతి చెందారు. కారు డ్రైవ‌ర్ కూడా తీవ్ర గాయాల‌పాల‌య్యారు....

వందో టీ20 ఆడిన స్మృతి…భారత రెండో మహిళా క్రికెటర్‌గా ఘనత

భార‌త మ‌హిళా క్రికెటర్, లెఫ్ట్‌ హ్యండ్‌ స్టైలిష్ బ్యాట‌ర్ స్మృతి మంద‌న అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. భార‌త్ త‌ర‌ఫున 100 అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో మ‌హిళా బ్యాట‌ర్‌గా ఘ‌న‌త...

సుగంధ భరితమైన పట్టు చీరను ఆవిష్కరించిన:కేటీఆర్‌, హరీశ్‌

మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి మరోసారి ప్రతిభ చాటుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్‌. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే...

మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది :అమిత్‌ బండారి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా కెనడా నుంచి తమ సొంత ఊరికి వచ్చిన నిజమాబాద్‌కు చెందిన అమిత్‌ గ్రీన్‌...

తాజా వార్తలు