అక్టోబరు15 నుంచి 31వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ@సుర్యాపేట
సుర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ లో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్ర స్ధాయి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ...
ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్
2022వ సంవత్సరానికిగానూ ఫిజిక్స్ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ను ప్రకటించారు. ఫిజిక్స్ విభాగంలో అలెన్ యాస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్.క్లాజర్( అమెరికా), యాంటోన్ జీలింగర్(ఆస్ట్రియా)లను నోబెల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ...
క్రిటికల్గానే ములాయం యాదవ్ ఆరోగ్యం
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మేదాంత ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు....
స్వచ్ఛ సర్వేక్షణ్ల్లో తెలంగాణ 2వ స్థానం..16 అవార్డులు సొంతం
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. అక్టోబర్ 2న మహాత్మా...
ఆచార్యపై పెదవి విప్పిన మెగాస్టార్
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య పరాజయంపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారి పెదవి విప్పారు. ఆచార్య పరాజయంపై తొలిసారి స్పందించిన చిరంజీవి... డైరెక్టర్ చేప్పిందే మేం చేశామన్నారు. గాడ్ఫాదర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా...
నవంబర్11న…ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
నాంది సినిమాతో హిట్ కొట్టిన అల్లరి నరేష్ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా మరోసారి వస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక తపించిన నరేష్... నాంది సినిమాతో సూపర్...
ఎట్టకేలకు గాడ్ఫాదర్ ట్రైలర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ . ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్...
అబె తుది వీడ్కోలుకు హాజరైన ప్రధాని మోదీ
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అబె మరణానికి మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఇప్పటికే అబె కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలను...
ఆశా పరేఖ్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో దాదా సాహెబ్ ఫాల్కే ప్రధానమైనది. ఈ అవార్డును 2020 సంవత్సరానికి గాను ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ ఎంపికైనట్టు కేంద్ర...
శ్రీ విష్ణుతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ కొత్త సినిమా
హాస్యభరితమైన చిత్రాలతో అలరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త...