కిషన్ రెడ్డికి షాక్..యాత్రను అడ్డుకున్న దళితులు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి షాక్ తగిలింది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జన ఆశీర్వాద యాత్రను చేపట్టారు కిషన్ రెడ్డి. ఇందుకోసం ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు...
క్రిస్మస్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం...
మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం..
మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు మిల్కెన్ ఇనిస్టిట్యూట్ 25వ వార్షిక సదస్సు జరగనుంది. సెలబ్రేటింగ్ ద పవర్...
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్- మంత్రి కొప్పుల
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బుర్ర రాములు ఇటీవల తాటి...
శంకర్పల్లిలో బన్నీ సందడి..
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాహసిల్దార్ కార్యాలయంలో సినీ నటుడు అల్లు అర్జున్ సందడి చేశారు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు...
సామ్ తల్లి కావాలనుకుంది…కానీ!
నాగచైతన్య - సమంత విడాకుల అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గరి నుండి సమంతపై ట్రోల్స్ ఆగడం లేదు. సామ్ను తప్పుబడుతూ నెటిజన్లు ప్రశ్నలవర్షం కురిపిస్తుండగా విమర్శిస్తున్న వారికి ఘాటుగా కాకుండా వినయంతో సమాధానం చెబుతోంది.
అయితే...
కేరళలో వీకెండ్ లాక్డౌన్
కేరళలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికి ఈనెల 23, 24 (శని, ఆదివారం) తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి...
‘బ్రహ్మస్త్ర’ మేకింగ్
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్లైట్ పిక్చర్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్కపుల్ రణబీర్ కపూర్ , ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ పాన్...
SSMB28 కోసం లాంగ్ షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమా షూటింగ్ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. జనవరి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా మార్చి చివరి...
తలసరి విద్యుత్లో తెలంగాణ ముందుంది: కేటీఆర్
గురువారం తెలంగాణ భవన్లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...