కాంగ్రెస్ నేతకు సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ..
కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ గులాం నబీ ఆజాద్కు సెల్యూట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పదవీకాలం ముగుస్తున్న నేతలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ….ఆజాద్ ప్రస్తావన తెచ్చారు.
ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని…..జమ్మూకశ్మీర్ సీఎంగా ఆజాద్...
ఖిలాడీ..దివాళి ట్రీట్
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి,...
ఉదయాన్నే సంతాప ట్వీట్..సాయంత్రానికి హఠాన్మరణం
ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. వార్న్ మృతితో క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురికాగా వార్న్ చేసిన చివరి ట్వీట్ ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవాళ ఉదయం...
‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రానా, ప్రభాస్..!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తీసుకుని కల్పిత కథతో ఈ...
సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్న నితిన్..
విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నితిన్ను ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. శ్రేష్ట్...
ఈ నెల 21న యాదాద్రికి సీఎం కేసీఆర్..
ఈ నెల 21న సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంను సందర్శించనున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి.. రాత్రి అక్కడే యాదాద్రి అతిథి గృహంలో...
లక్షకు చేరువలో కరోనా కేసులు…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృత్యువాతపడ్డారు.
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల...
నాగశౌర్య మూవీ షూటింగ్ పునః ప్రారంభం..
హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్కృష్ణ కాంబినేషన్లో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా...
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 45,975 మంది పరీక్ష రాయగా, 41,506 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది ఐసెట్ లో 90.28...
మోదీ బెంగాల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు: దీదీ
యాస్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి రగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మమత బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే చాలా సేపు వేచి ఉండేలా...