సారీ చెప్పిన ఫేస్ బుక్ జుకర్ బర్గ్…
ఫేస్ బుక్ యూజర్స్కి క్షమాపణ చెప్పారు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్. సాంకేతిక కారణాలతో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోగా ఈ మూడు సేవలకు అంతరాయం కలిగించినందుకు చింతిస్తూ...
ఒమిక్రాన్ మరణాలు తక్కువే:డబ్ల్యూహెచ్వో
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ కలవర పెడుతోంది. ముఖ్యంగా అమెరికాలో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతుండగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒమిక్రాన్ ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)...
జనవరి 18న మాల్యాకు శిక్ష ఖరారు..
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చుక్కేదురైంది. బ్యాంకులకు రుణాలు కట్టకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకున్న విజయ్ మాల్యా కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి తాము...
లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమారు వందకు...
బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడు!
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పై వ్యతిరేకత పెరగడంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది....
జూలై 31 వరకు అంతర్జాతియ విమానాలపై నిషేధం..
మరోసారి అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడగించింది కేంద్రం. జూలై 31 వరకు అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని పొడగిస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది....
మోడెర్నా టీకాతో అస్వస్థతకు గురైన డాక్టర్!
కరోనా సెకండ్ వేవ్తో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 1 కోటి 50 లక్షల మంది వైరస్ బారిన...
మిస్ వరల్డ్గా కరోలీనా బీలాస్కా..
పోలెండ్కు చెందిన అందాల భామ కరోలీనా బీలాస్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా కోలా మ్యూజిక్ హాల్ లో జరిగిన ఈ ప్రపంచ అందాల...
ఫైజర్,మెడెర్నా టీకాలే బెస్ట్..!
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో టీకాల సంఖ్యను కూడా ఆయా దేశాలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు...
ట్విట్టర్ సీఈవోగా ప్రవాస భారతీయుడు..
ట్విట్టర్ సీఈవోగా నియమితులయ్యారు ప్రవాస భారతీయుడు పరాగ్ అగర్వాల్. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్ను సంస్థ...