Saturday, April 20, 2024
Home వార్తలు అంతర్జాతీయ వార్తలు

అంతర్జాతీయ వార్తలు

KAVITHA:టాక్ లండన్ బోనాల జాతర పోస్టర్‌..

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూనైటెడ్‌ కింగ్‌డమ్(టాక్‌)ఆధ్వర్యంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత.  జూన్‌ 25న వెస్ట్‌ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. తెలంగాణ పండుగను ఖండాంతరాల్లో...

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ…

16వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో 3డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని 2022లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌ కొత్తగా మరో 3డేటా సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడుల అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని...
us

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓక్లహోమాలో జరిగిన వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా ఇందులో ఒకరు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. ఓల్డ్‌ సిటీ స్కేర్‌లో మెమోరియల్‌ డే ఫెస్టివల్‌ జరుగుతుండగా...
mahesh bigala

ఎన్నారైలంతా సీఎం కేసీఆర్‌ వెంటే : మహేష్‌ బిగాల

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను...
ktr

కేటీఆర్‌ ఫ్రాన్స్ ఫస్ట్ డే వివరాలు..

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటైజేశన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య...

అంగ‌రంగ వైభవంగా టిఎఫ్‌సిసి అవార్డులు

తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌కు సంబంధించిన...

Niranjan Reddy:వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి

వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అమెరికాలో రెండో రోజు పర్యటించిన ఆయన...తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం అన్నారు. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు...

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు

తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్’ గా గుర్తించి అవార్డును ప్రధానం చేసింది....
trump

సుప్రీంను ఆశ్రయిస్తాం: ట్రంప్‌

అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మోసం జ‌రుగుతోంద‌ని…దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్‌హౌజ్ నుంచి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్‌….. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జ‌రుగుతోందన్నారు.మిలియ‌న్ల సంఖ్య‌లో ఉన్న పోస్ట‌ల్...
biden

దేశంలో ప్రజాస్వామ్య జ్వాల వెలిగింది: బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తారుమారు చేయాల‌ని అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌య‌త్నించినా . ఈ దేశంలో చ‌ట్టం, రాజ్యాంగం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ముందు ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన...

తాజా వార్తలు