Thursday, May 2, 2024

రాష్ట్రాల వార్తలు

Harishrao:కాంగ్రెస్ డిక్లరేషన్‌ని ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలు అనంతసాగర్, మల్కాపూర్, తోగర్లపల్లి, ముందేవులపల్లి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన...

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో సంకీర్త‌నాగానం

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్ర‌వారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు....

మొక్కలు నాటిన ఎంపీ వద్దిరాజు…

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌చే స్థాపించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 17కోట్ల మొక్కల్ని నాటించి...

TTD:వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం...

Jagan:చంద్రబాబు ధ్యాస అంతా దోచుకోవడంపైనే

టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యాస అంత దోచుకోవడంపైనే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. టంగుటూరు ఎన్నికల సభలో మాట్లాడిన జగన్.. మహిళల సాధికారతను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఎవరి పాలనలో రిపోర్టు ఎలా...

ఫోన్ ఫ్యాంట్ జేబులో పెడుతున్నారా..జాగ్రత్త!

నేటి రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరిదగ్గర ఉండే కమాన్ వస్తువుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళిన చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఇంట్లో ఉన్న, ఆఫీస్ లో ఉన్న లేదా బయటకు వెళ్ళిన.. ఇలా...

ఈ పండ్ల రసాలు తాగితే.. ఎంత మేలో !

నేటి రోజుల్లో బరువు తగ్గడం చాలమందికి అతిపెద్ద సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన, ఎలాంటి మెడిసిన్ వాడిన కొంతమంది బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. అయితే నిపుణుల సలహా మేరకు ఆహారపు...

నేటి ముఖ్యమైన వార్తలు..

()ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. జగన్ అక్రమస్తుల పై దర్యాప్తు పునః ప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ...

నేటి ముఖ్యమైన వార్తలివే..

()లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలో నేతలు ఇటునుంచి అటు.. అటునుంచి ఇటు అన్నట్లుగా పార్టీలు మారుతుండడం, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో Also Read:ఆ రెండు చోట్ల...

‘హాట్’ సమ్మర్‌లో..ఇవి తింటే ‘కూల్’!

ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పరిధి దాటిపోతున్నాయి. ఈ హాట్ సమ్మర్ లో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోకపోతే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సంభవిస్తాయి. అందుకే శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకునేందుకు నీరు...

తాజా వార్తలు