నేటి ముఖ్యమైన వార్తలివే..

7
- Advertisement -

()లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలో నేతలు ఇటునుంచి అటు.. అటునుంచి ఇటు అన్నట్లుగా పార్టీలు మారుతుండడం, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో

Also Read:ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు?

()ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో కొత్త కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకమైన వేళ ఆ పార్టీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Janasena:’గ్లాసు’తో జనసేనకు ఇబ్బందే!

()అంజలి ప్రధానపాత్రలో 2014లో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కుతుండగా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గీతాంజలి మళ్లీ వచ్చింది…ట్రైల‌ర్

()ఎన్నిక‌ల్లో అస‌త్య ప్రచారాన్ని అరిక‌ట్ట‌డానికి కొత్త వెబ్‌సైట్‌ ను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. మిథ్ వ‌ర్సెస్ రియాలిటీ రిజిస్ట‌ర్ పేరిట వెబ్‌సైట్ తీసుకువ‌చ్చింది ఈసీ.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఫేక్ న్యూస్‌ అరికట్టేందుకు కొత్త వెబ్ సైట్..

()రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ లేఖ రాశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారు?

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరగ్గా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate:భారీగా పెరిగిన బంగారం

()ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు

()కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

()రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్ ను గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమిలో దాదాపు 26 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఇండియా కూటమికి పేరు గండం!

- Advertisement -