Saturday, April 27, 2024

రాష్ట్రాల వార్తలు

శ్రీవారి సేవలో గవర్నర్ తమిళిసై..

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు...
coronavirus

రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు…

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 189 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
rains

రాగల మూడు రోజులు అలెర్ట్‌… : వాతావరణ శాఖ

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్,...

మొక్కలు నాటిన దుదిమెట్ల బాలరాజ్ యాదవ్..

హైదరాబాద్ మసబ్ టాంక్ TSSGDC కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్యసభ సభ్యులు జోగినపెళ్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో తమ కార్యాలయంలో మొక్కలు నాటారు తెలంగాణ...

కడుపుబ్బరం తగ్గించేదుకు…

1.జీలకర్ర ను నీటిలో వేసి రసం తీసి ఆ రసాన్ని 3 పూటాలా ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది 2.మెంతుల్ని మెత్తగా పొడి చేసి పూటకు ఒక స్పూను చొప్పున...

TELANGANA:కేంద్రం ప్రకటించే అవార్డులన్ని తెలంగాణకే: హరీశ్‌

కేంద్రప్రభుత్వం ఏ అవార్డు ప్రకటించిన అందులో తెలంగాణ మొదటి స్థానంలో నిలబడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2021-2022సంవత్సరానికిగాను జాతీయ పంచాయితీ అవార్డు(2023) దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సతత్‌ వికాస్‌ పురస్కారాలను దక్కించింది. మొత్తం...
kiran

రాహుల్ పాదయాత్ర..తెలుగు రాష్ట్రాలపై ఫోకస్!

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ పాదయాత్ర జరగనుండగా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే...
minister-niranjan-reddy-

అమ్మవారి సాక్షిగా బండి అబద్దాలు: నిరంజన్ రెడ్డి

అమ్మవారి సాక్షిగా బండి అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు సూటి ప్రశ్నలు వేశారు.2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు రంగారెడ్డి...

మహానీయుల త్యాగాలు మరువలేనివి..!

ప్రజ‌లంద‌రిలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పుర‌స్కరించుకుని 15 రోజుల పాటు ద్విస‌ప్తాహ వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. నిర్మల్‌లో ఫ్రీడం రన్‌ను ప్రారంభించిన...
rahul

తెలంగాణలో రాహుల్‌ పర్యటన.. కాంగ్రెస్‌కు భారీ షాక్‌..

తెలంగాణలో రాహుల్‌ గాంధి పర్యటనకు ముందు టీ కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. రాహుల్‌ పర్యటన సందర్భంగా అరెస్టు అయిన ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ గాంధీ ములాకత్ కు ప్లాన్‌ చేశారు టీకాంగ్రెస్‌...

తాజా వార్తలు