Thursday, May 9, 2024

రాష్ట్రాల వార్తలు

డయాలసిస్ సెంటర్ దేవుడిచ్చిన వరం…

దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్ను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ...
ktr

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్..

మంత్రి కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి అండగా నిలిచారు. బుధవారం రాత్రి మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి...
corona

6,676కి చేరిన కరోనా మృతుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,886 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం 84,401 కరోనా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా...

తెలంగాణలో ఆడబిడ్డలకే అగ్రపీఠం: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ మహిళలకు ఎక్కడ వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేస్తారని,ఎందుకంటే మహిళల రక్షణ ‌కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లో ట్రూ...
dayakarrao

సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు..

వరంగల్ అర్బన్ జిల్లా ను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరు సవరించినందుకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కృతజ్జతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి...
corona

ఏపీలో కొత్తగా 174 మందికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 47,803 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 174 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 78 మంది...
kcr

ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ..

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (నేడు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత...

సీఎం జగన్‌కు పాదాభివందనం- మంత్రి కొడాలి నాని

పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. గుడివాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు....

అసెంబ్లీలో కేఏ పాల్..

తెలంగాణ అసెంబ్లీలో కేఏ పాల్ సందడి చేశారు. ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఉదయాన్నే అసెంబ్లీకి వెళ్లిన పాల్... అధికారులు, నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై...

వినాయక నిమజ్జనానికి టీటీడీ సహకారం

తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ...

తాజా వార్తలు