నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు..
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొత్తంగా 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది.
అనంతరం ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ కమిటీల...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.దర్శనం అనంతరం...
రాష్ట్రంలో కోతుల బెడద నివారణపై సమావేశం
రాష్ట్రంలో కోతులతో తలెత్తుతున్న సమస్యలు, అడవి పందుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలపై BRKR భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నేడు...
థైరాయిడ్ కు చెక్ పెట్టే ‘సర్వంగాసనం’!
మన శరీరంలో ఉన్న ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి.. ఈ గ్రంథి మన శారీరక ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ గ్రంథిలో ఏర్పడే అసమతుల్యత కారణంగా...
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి మంత్రి హరీశ్ రావు లేఖ
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6...
అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది...
Tirumala:టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతోషం
తిరుమలలో గరుడసేవ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, ఇతర సౌకర్యాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి పరిశీలించారు. గ్యాలరీల్లోని భక్తులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు....
తెలంగాణ గర్వించే గొప్ప నేత బాపూజీ : సీఎం కేసీఆర్
బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ...
కాంగ్రెస్లోకి పీజేఆర్ కూతురు!
దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ తనయ, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ నివాసానికి వెళ్లి...
పరుల కోసమే పరితపించిన ప్రజాకవి కాళోజీ: సీఎం కేసీఆర్
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ...