Sunday, September 29, 2024

వార్తలు

telangana corona

దేశంలో 24 గంటల్లో 55,342 కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 55,342 కొత్త కేసులు నమోదుకాగా 706 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కి...
rains

తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం …

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు(అక్టోబరు 13 వ తేదీన) ఉదయం 06.30 - 07.30 గంటల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో కాకినాడ కు దగ్గరలో( Lat.17.0 deg.N...
Gellu Srinivas Yadav

గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటేష్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్...
Resign Sky pub sealed

రూల్స్ బ్రేక్ చేసిన పబ్ సీజ్ చేసిన అధికారులు..

నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్‌ను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కరోనా రూల్స్ కు విరుద్దంగా జనం గుమిగూడడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదని నిర్ధారించారు. బార్‌లో...
Green India Challenge

గ్రీన్ ఛాలెంజ్‌ పాల్గొన్న సిరిసిల్లా అడిషనల్ కలెక్టర్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సిరిసిల్లాలోని తన కార్యాలయ ఆవరణలో సిరిసిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్ అంజయ్య మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో...
minister errabelli dayakar

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పార్టీ ఇన్ చార్జీలుగా మరో ఇద్దరు నేతలు..

వ‌రంగ‌ల్, ఖమ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఇద్ద‌రు నేత‌ల‌ను ఇన్ చార్జీలుగా నియ‌మించిన‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు తెలిపారు. వ‌రంగ‌ల్...
Srisailam Project

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం..

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మూడు క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా...
coronavirus

దేశంలో 24 గంటల్లో 66,732 కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 66,732 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 816 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య...
kavitha

భారీ ఆధిక్యంలో కల్వకుంట్ల కవిత…

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ ముగిసే సరికి ఆ పార్టీ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు 600 ఓట్లకుగాను 542 పోలయ్యాయి. మిగిలిన 221 ఓట్ల‌ను రెండోరౌండ్‌లో...
kavitha

నిజామాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుండగా కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు ఏర్పాటుచేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో...

తాజా వార్తలు