Saturday, May 18, 2024

వార్తలు

b vinod kumar

బీపీఆర్ విఠల్ మృతి పట్ల వినోద్ సంతాపం..‌

ప్రముఖ ఆర్థికవేత్త బీ.పీ.ఆర్. విఠల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక, ప్రణాళికా శాఖల కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా...
b vinod

టీఎస్-వెదర్ యాప్‌ను ఆవిష్కరించిన వినోద్..

రాష్ట్ర వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్ యాప్‌ను సామాన్యులకు అరచేతిలోకి అందుబాటులో తీసుకుని వచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్...
Heavy rain

రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు..

ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్నిచోట్ల, రేపు...
ayodhya ram mandir

రామమందిరం భూమిపూజ వాయిదా..!

ఓ వైపు కరోనా మరోవైపు చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్ధితులు ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం భూమి పూజ వాయిదా పడింది.డ్యూల్ ప్రకారం జూలై 1న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ...

చైనా ఆర్మీదే తప్పు: అమెరికా

భారత్- చైనా సరిహద్దులో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణంపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. ఈ ఘర్షణలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీదే తప్పని అమెరికా సీనియ‌ర్ నేత, సేనేట‌ర్ మిచ్...
petrol price

13వ రోజు ఆగని పెట్రో మంట..

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వరుసగా 13వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 59 పైసలు పెరుగుదలతో రూ.81.36కు, డీజిల్ ధర 61 పైసలు పెరుగుదలతో...
cm ys jagan

ఏపీలో 4 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు..

ఏపీలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 తర్వాత కౌంటింగ్ ఫలితాలను వెల్లడించనున్నారు. వైసీపీ నుండి...
Rains in Telangana

రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు..

ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్నిచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో...
Supreme Court

జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు- సుప్రీం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది వేల సంఖ్యలో కేసులు వెలువడుతున్నాయి. ఓ వైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు కేసులు పెరుగుతునే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో...
Corona

ఒక్కరోజే 12,881 కేసులు…334 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 12,881 కేసులు నమోదుకాగా 334 మంది మృతిచెందారు. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదుకావడం...

తాజా వార్తలు