Thursday, April 25, 2024

జాతీయ వార్తలు

భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..

మహారాష్ట్ర లోని సోలాపూర్ పర్యటనకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట భారీగా తరలింది కాన్వాయ్. దాదాపు 600 వాహనాలతో కూడిన...

పండరీపురానికి సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు భారీ...

ఢిల్లీకి టీకాంగ్రెస్ నేతలు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు జోరు పెంచారు. పలు పార్టీల వారిని హస్తం పార్టీలో చేర్చుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి...

అల్ బకార పండ్లతో.. ఎన్ని లాభాలో !

చూడడానికి చిన్నగా, ఎర్రగా కనిపించే అల్ బకార పండ్ల గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇవి అన్నీ చోట్ల దొరికే పండ్లు కావు. సీజన్ నూ బట్టి కొన్ని ప్రాంతాల్లోనే సమృద్దిగా...

టీడీపీ విషయంలో బీజేపీకి భయం వీడట్లే?

2019 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న సంగతి విధితమే. ఆ తరువాత టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం.. మోడీ సర్కార్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలతో విరుచుకుపడడంతో ఇరు...

బుల్లిఉల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

ఉల్లిపాయలో చాలానే రకాలు ఉంటాయి. సాధారణ ఉల్లిపాయతో పాటు తెల్ల ఉల్లిపాయ మరియు చిన్నఉల్లిపాయ.. ఇలా కొన్ని రకాలు మనకు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు లేతగా ఎంతో ఆకర్షణీయంగా...

ఇవి చేస్తే జిమ్ కు వెళ్లకుండానే..ఫుల్ ఫిట్!

చాలా మంది హెవీ వెయిట్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు చేసి మెడిసిన్స్.. గంటల తరబడి జిమ్ లో కసరత్తులు...

బత్తాయి రసంతో ఆ సమస్యలు దూరం.. !

వేసవి కాలం ముగిసిపోయిన ఇంకా ఎండలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఈ సూర్యతాపానికి తట్టుకోలేక చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. దీంతో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకునేందుకు పండ్ల రసాలు, మంచి నీరు,...

హలో ఏపీ.. బై బై వైసీపీ ?

ఏపీ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన ఇలా మూడు పార్టీలు కూడా అధికారం కోసం గట్టిగా పోటీ పడుతుండడంతో ఈసారి ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది...

షర్మిల పార్టీ విలీనం.. జగన్ స్కెచ్ యేనా ?

గత కొన్నాళ్లుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, లేదా కాంగ్రెస్ కు మద్దతు తెలుపబోతుందని ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు షర్మిల కూడా కాంగ్రెస్ నేతలతో...

తాజా వార్తలు