తెలంగాణకు కిషన్ రెడ్డి..ఏపీకి పురందేశ్వరి
తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ చీఫ్లను నియమించింది బీజేపీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్గా పురందేశ్వరి,పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్,జార్ఖండ్ అధ్యక్షుడిగా బాబులాల్ మరాండీ,రాజస్థాన్ కు గజేంద్రసింగ్...
ఎన్సీపీ నాశనం.. బీజేపీ కుట్రే!
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినటువంటి ఎన్సీపీ నుంచి 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. శివసేన షిండే...
బీజేపీని గద్దె దించడమే లక్ష్యం:అఖిలేష్
బీజేపీని గద్దె దించడమే విపక్షాల లక్ష్యం అన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్కు చేరుకున్న అఖిలేష్ యాదవ్కు సీఎం...
బిహార్లోనూ మహా తరహా స్కెచ్!
ఎవరూ ఊహించని విధంగా మహారాష్ట్రలో అధికార బీజేపీ పక్షాన చేరారు ఎన్సీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు బీజేపీకి జై కొట్టగా అజిత్ ఉప ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కూడా చేశారు....
ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. ఇవాళ ఉదయం 5గంటల సమయంలో ప్రధాని నివాసం పై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు ఎస్పీజీ సిబ్బంది. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో ఉన్నతాధికారులు...
షిండే స్కెచ్ యేనా.. ఎన్సీపీలో కలకలం?
మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య శివసేన పార్టీలో చీలిక రావడం, ప్రస్తుతం షిండే శివసేన వర్గం.. థాక్రే శివనేన వర్గం అంటూ రెండుగా...
Maharashtra:బస్సులో మంటలు…25 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుల్దానాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. శనివారం ఉదయం 1.30 గంటల సమయంలో మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై ఓ ప్రైవేటు బస్సులో మంటలు...
గవర్నర్కు సీఎం స్టాలిన్ ఘాటు లేఖ..
తమిళనాడు గవర్నర్-ప్రభుత్వం మధ్య వివాదం ముదిరిపాకాన పడుతోంది. గవర్నర్ ఆర్ ఎన్ రవికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటు లేఖ రాశారు.నా మంత్రులను తొలగించే అధికారం మీకు లేదని నేను పునరుద్ఘాటిస్తున్నాను అని లేఖలో...
తెలంగాణపై ఎందుకీ వివక్ష.. మోడీజీ?
అదేంటోగాని తెలంగాణపై మొదటి నుంచి వివక్ష చూపుతూనే ఉండి మోడి సర్కార్.. రాష్ట్ర్రనికి రావలసిన నిధులను ఎగ్గొట్టడం, ఇచ్చిన హామీలను పక్కన పెట్టేయడం, అసలు తెలంగాణతో మాకు సంబంధమే లేదు అన్నట్లుగా వ్యవహరించడం.....
Tamilnadu:గవర్నర్ ఆసాధారణ చర్య.. రాజ్యాంగ విరుద్ధం డీఎంకే..!
తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం హోరాహోరీ పోరు నడుస్తోంది. తాజాగా గవర్నర్ వి సెంథిల్ బాలాజీని మంత్రిగా తొలగించే ఆసాధారణ హక్కులను వినియోగించుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆర్ఎన్ రవి...