Saturday, July 6, 2024

జాతీయ వార్తలు

narayana

కేంద్రంలో నేరస్థులున్నారు :సీపీఐ నారాయణ

సీపీఐ నాయకుడు నారాయణ కేంద్ర ప్రభుత్వం విధానాలపై మండిపడుతూ, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర కేబినెట్‌లో నేరస్థులున్నారని అన్నారు. వారే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నారని...
corona

97.37 శాతానికి చేరిన రికవరీ రేటు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో 42,625 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 562 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు చేరింది....
corona

దేశంలో 24 గంటల్లో 5,664 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 5,664 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 35 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 4,45,34,188కి చేరగా...
rajasthan congress

జోడో యాత్ర కలిపింది వారిద్దరిని!

అవును ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వారిద్దరిని కలిపింది. సొంతపార్టీలోనే ఉప్పు - నిప్పుగా ఉన్న వారిద్దరూ కలిశారు. ఇంతకీ వారేవరూ అనుకుంటున్నారా...?ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్...

మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సీఎంకు అపూక్వ స్వాగతం పలికారు. అబ్...

ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్.. రచనలు ఎంతో స్పెషల్

స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి, తన కవిత్వం, పాటల రచనతో సాహిత్యరంగంలో ఎనలేని కృషి చేసిన మహామనిషి రవీంద్రనాథ్‌ ఠాగూర్. ఇవాళ ఆయన జయంతి. దేబేంద్రనాథ్ ఠాగూర్, శారదా...
corona

దేశంలో 24 గంటల్లో 14,830 కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 14,830 కరోనా కేసులు నమోదుకాగా 36 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,39,20,451కు చేరగా ఇప్పటి...

మోహన్ భగవత్‌కు అసద్ కౌంటర్

ముస్లింలు జనాభ నియంత్రణపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. భగవత్ సాహబ్ నేను మిమ్మల్ని ఖురాన్ చదవమని ఆహ్వానిస్తున్నాను. పిండాన్ని చంపడం...
kale

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేము :కేంద్రం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానం ఇచ్చారు....

ఓటేసిన రజనీ..

లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు లైన్‌లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించనున్నారు...

తాజా వార్తలు