Wednesday, July 3, 2024

జాతీయ వార్తలు

tirumala

జులైలో తిరుమల ఆదాయం ఎంతో తెలుసా….

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం 120 కోట్లు దాటుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. అయితే టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా...

సెక్యూలర్‌ పదాన్ని తప్పుగా చెబుతున్నారు:సీతారం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ఉన్న రాజ్యంగ సంస్థలను దుర్వినియోగం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జరిగిన మోర్బీ ఘటనపై జ్యూడిషియల్‌ ఎంక్వయిరీ...
covid 19

దేశంలో 24 గంట‌ల్లో 2259 క‌రోనా కేసులు.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో 2259 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య‌ 4,31,29,563కు చేరగా 5,24,323 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం...
mahindra

యువత భాగస్వామ్యమే నిజమైన దేశాభివృద్ధి : మంత్రి కేటీఆర్

దేశ అభివృద్ధిలో యువ‌త భాగ‌స్వామ్యం కావాల‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లోని మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన తొలి స్నాత‌కోత్స‌వంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. దేశ జ‌నాభాలో సగానికి...

India Covid:రాష్ట్రాలతో కేంద్రం వీడియోకాన్ఫరెన్స్‌

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేసులు పెరుగుతుండగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ క్రమంలో నేడు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో...
tmeris

తెలంగాణ మైనారిటీ స్కూళ్ల పని తీరు భేష్‌ : బీహార్‌ మంత్రి ఎండీ జమాఖాన్‌

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మైనారిటీ స్కూళ్లను పరిశీలించిన బీహార్‌ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ జమా ఖాన్‌. టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ కార్యాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి...

కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా?

2024 సార్వత్రిక ఎన్నికలపై అందరిలోనూ ఇప్పటినుంచే క్యూరియాసిటీ నెలకొంది. ఎందుకంటే గత 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దాంతో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన కాషాయ పార్టీకి దేశ...
Covid

దేశంలో గణనీయంగా తగ్గుతున్న కరోనా..

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 13,405 కరోనా కేసులు నమోదుకాగా 235 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,28,51,929కి చేరగా...

పంజాబ్ మంత్రితో సీనియర్‌ పోలీస్ పెళ్లి!

ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాములు విషయమే. కానీ ఒక రాజకీయ జీవితం ప్రారంభించి అనతికాలంలో మంత్రిగా సేవలందిస్తోన్న వ్యక్తి, నిరంతరం ప్రజాసేవకే అంకితమయ్యే ఒక అధికారిణి పెళ్లి చేసుకుంటే అది ఖచ్చితంగా న్యూస్‌...

మోడీ సర్కార్‌పై అవిశ్వాసం..అనుమతిచ్చిన స్పీకర్

మణిపూర్ ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. దీనిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించాయి విపక్షాలు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుతో...

తాజా వార్తలు