దేశంలో కొత్తగా 6093 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6093 కరోనా కేసులు నమోదుకాగా 18 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,44,84,729కి చేరగా ఇందులో...
నీ అహంకారమే నిన్ను అంతం చేస్తుంది: కేసీఆర్
మునుగోడు ప్రజా దీవెన సభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ రాచరిక వ్యవస్థ లేదన్నారు. నిన్ను నీ అహంకారమే నిన్ను అంతం చేస్తుందన్నారు. ప్రతి రాష్ట్రాన్నికి ఏక్...
పార్లమెంట్లో లోక్సభ 45, రాజ్యసభ 31..!
ప్రపంచంలో అతి పెద్దదైన భారత ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ సమావేశాలు కేవలం 45గంటలు మాత్రమే సభ్యులు ప్రజాసమస్యల కోసం సమావేశామయ్యారు. దీనికి సంబంధించిన డేటాను థింక్ థాంక్ సర్వే ద్వారా వెల్లడైంది. ప్రతిపక్షాల...
దేశంలో ఒకేరోజు వెయ్యిదాటిన మరణాలు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 25 లక్షలకు కరోనా కేసులు చేరువయ్యాయి.
గత 24 గంటల్లో 64,553 కరోనా పాజిటివ్...
ఎన్డీయే పక్ష నేతగా మోడీ
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్డీయే పక్ష సమావేశంలో మోడీని ఎన్నుకోగా ఎల్లుండి రాష్ట్రపతిని కలవనున్నారు. మోడీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాటం చేశామని పేదలు,మహిళలు,రైతుల కోసం పనిచేస్తామని వెల్లడించారు.
ప్రమాణ...
మోదీ ముర్దాబాద్….బీజేపీ హఠావో..!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో గత నాలున్నర నెలలుగా రైతన్నలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మొదట్లో రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు...