దేశంలో 24 గంటల్లో 14,830 కరోనా కేసులు…

56
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 14,830 కరోనా కేసులు నమోదుకాగా 36 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,39,20,451కు చేరగా ఇప్పటి వరకు కరోనా నుండి 4,32,46,829 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్ కేసులుండగా 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.34శాతం ఉండగా రికవరీ రేటు 98.47శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.84శాతం ఉండగా టీకా డ్రైవ్‌లో భాగంగా 202.5కోట్ల డోసులు వేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -