Saturday, May 18, 2024

జాతీయ వార్తలు

Ramesh Pokhriyal Nishank

ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ జాబితాను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో 10...
coronavirus

2 లక్షల 86వేలకు చేరిన కరోనా కేసులు…

దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 9996 పాజిటివ్ కేసులు నమోదుకాగా 357 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల...
vande bharat

ప్రారంభమైన వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3

ఢిల్లీ వందే భారత్ మిషన్ ఫేజ్ - 3 ప్రారంభమైంది. నేటి నుంచి జూలై 1 వరకు కొనసాగనుంది వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3 . కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని వందేభారత్‌...
coronavirus india

ఒక్కరోజే 9985 కరోనా కేసులు…279 మంది మృతి

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూను ఉంది. గత 24 గంటల్లో 9985 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక్కరోజే 279 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు 276583 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
kejriwal

సీఎం కేజ్రీవాల్‌కు కరోనా టెస్టు పూర్తి..

జ్వరం,గొంతునొప్పితో బాధపడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వీయ నిర్భందం విధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అధికారులు కరోనా టెస్టు చేశారు.ఉదయం కేజ్రీవాల్ నుంచి నమూనాలు సేకరించింది ఆరోగ్య శాఖ బృందం.రెండు...
coronavirus guidelines

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వ అధికారులుకు, సిబ్బందికి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల విభాగాలలోని పలువురు అధికారులు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని...
india coronavirus cases

2 లక్షల 66వేలకు చేరుకున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9987 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 331 మంది మృతిచెందగా దేశంలో కరోనా...
kejriwal

స్వీయ నిర్భందంలోకి సీఎం కేజ్రీవాల్..!

దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు కూడా చేసింది. అయితే తాజాగా జలుబు, గొంతునొప్పి లక్షణాలతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు...
coronavirus

24 గంటల్లో 9983 కరోనా కేసులు నమోదు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 9983 పాజిటివ్ కేసులు నమోదుకాగా నిన్న ఒక్కరోజే 206 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశంలో...
coronavirus india

ఒక్కరోజే 9,971 కరోనా కేసులు..

దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా కరోనా కేసుల సంఖ్య 246628 కి చేరాయి. 24 గంటల్లో కరోనాతో...

తాజా వార్తలు