గ్రీన్ ఛాలెంజ్‌లో నూతన వధువరులు..

10
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన నూతన వధువరులు, జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా లో నూతన వధువరులు గాడ్గే ధీరజ్ వైష్ణవి మొక్కలు నాటారు, ముఖరా కె సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్ కొడుకు గాడ్గే ధీరజ్.

పెళ్ళిలో బోథ్శాసనసభ్యులు అనిల్ జాధవ్, బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నూతన వధువరులతో కలిసి మొక్కలు నాటారు సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ ముఖరా కె గ్రామంలో ప్రతి వేడుకలో మొక్కలు నాటడం జరుగుతుంది అని గ్రామంలో ఇప్పటి వరకు 1,05,624 మొక్కలు నాటి 100% రక్షించామని, కేసీఆర్ గారి నాయకత్వంలో సంతోష్ కుమార్ గారి హారిత సంకల్పాని సదా కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు.

Also Read:Harish:ఉచిత బస్సు తప్ప..అంతా తుస్సే

- Advertisement -