Saturday, May 18, 2024

జాతీయ వార్తలు

covid

భారత్ కరోనా అప్‌డేట్..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 2,112 కరోనా కేసులు నమోదుకాగా నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరగా ప్రస్తుతం...
rains

బెంగళూరుని ముంచెత్తిన వర్షాలు..

బెంగళూరుని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో బెంగళూరు నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ మునిగిపోయాయి.మరో ఐదు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ...
corona

దేశంలో 24 గంటల్లో 20 మంది మృతి..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 2141 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,36,517కి చేరగా...
rahul

ఏపీకి అమరావతే రాజధాని: రాహుల్

ఏపీకి అమరావతే రాజధాని అని తేల్చిచెప్పారు ఎంపీ రాహుల్ గాంధీ. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని.. రాజధానిగా అమరావతి ఒక్కటి చాలు అని తెలిపారు. ఏపీలో భారత్ జోడో యాత్ర ఏపీలో...
kharge

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే..

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎంపీ శశిథరూర్‌పై ఆయన...
tharror

కాంగ్రెస్ చీఫ్‌ ఎవరో తేలేదీ నేడే..

కాంగ్రెస్ అధ్యక్షడు ఎవరో నేడు తేలనుంది. బరిలో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ ఉండగా ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది.సీనియర్ల మద్దతు ఖర్గేకు ఉండగా యువకులు శశిథరూర్‌కి మద్దతు...

జయలలిత మృతిలో శశికళపై అనుమానం:ఆర్ముగస్వామి నివేదిక

తమిళనాడు మాజీ సీఎం జయలలిత 2016లో అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎడప్పాడి పళని స్వామి జయలలిత మరణంపై అనుమానాలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్‌ను...

6రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచిన:కేంద్రం

2022-23రబీ సీజన్‌కు 6రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను...

ఛీ..ఛీ బీజేపీది చవకబారు చర్య :కేటీఆర్‌

గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోస్‌ అనే మహిళపై అత్యంత పాశవికంగా రేప్‌ చేసి కుటుంబాన్ని చంపిన నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిని...

నీటి యోధుడు కామెగౌడ ఇకలేరు

మీలో ఎవరైనా ఒక చెరువు తవ్వేందుకు డబ్బులు ఇస్తారా...అలా ఎంతమంది ఉంటారో చెప్పండి. కానీ ఒక మనిషి ఏకంగా 16 చెరువులను తవ్వి నీటి యోధుడిగా అందరి చేత పిలిపించుకున్నారు. అతను ఎవరో...

తాజా వార్తలు