కన్నౌజ్‌ నుండి అఖిలేష్‌..

3
- Advertisement -

యూపీలోని కన్నౌజ్ స్ధానం నుండి నామినేషన్ దాఖలు చేశారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. సమాజ్‌వాది పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుండి బరిలో నిలిచారు. ఈ స్థానం నుండి అఖిలేష్ మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

2012, 2014 ఎన్నికల్లో అఖిలేష్ భార్య డింపుల్‌ యాదవ్‌ గెలవగా 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుండి అఖిలేశ్‌ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పోటీ చేస్తారని ప్రచారం జరిగిన చివరకు అఖిలేష్ బరిలో నిలిచారు.

Also Read:వేసవిలో కూల్ కూల్ గా నిమ్మరసం?

- Advertisement -