మెటా ఉద్యోగుల ఉద్వాసన
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లుతున్నాయా...ప్రపంచ దేశాలు ద్రవ్యోల్భోణంతో కొట్టుమిట్టాడుతున్నాయా...ఆవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను ఊస్టింగ్ ఆర్ఢర్.ఇస్తూ ఇంటికి పంపిస్తున్నారు.
తాజాగా ట్విట్టర్ బాటలో ఫేస్బుక్...
హైదరాబాద్..రియల్ భూమ్ తగ్గేదెలే
కార్పొరేట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది హైదరాబాద్. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ వైపు ప్రపంచ కార్పొరేట్ కంపెనీలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. భాగ్యనగరం గ్రోత్లో...
హైదరాబాద్ అభివృద్ధి..ఆకాశమే హద్దు
గంగా జమునా తహెజీబ్ వర్ధిల్లిన నేల.. ఇండోపర్షియన్ సంస్కృతి వికసించిన నేల.. గోల్కొండ సామ్రాజ్యం. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో పరుచుకున్న...
ఫేక్ ట్విట్టర్ అకౌంట్లపై ఎలన్ మస్క్
ట్విట్టర్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సీఈవో ఎలన్ మస్క్. కంటెంట్ మాడరేషన్లో భాగంగా ఫేక్ అకౌంట్స్పై దృష్టి సారించారు. రాజకీయ నాయకులు, హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీల ఫ్యాన్ పేజీకి సంబంధించిన అడ్మిన్...
డీమోనిటైజేషన్..ఘోర వైఫల్యం
నోట్ల రద్దు..మోడీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల్లో ఒది ఒకటి. బ్లాక్ మనీని వెనక్కితీసుకొస్తామని షాకింగ్ నిర్ణయం తీసుకున్న మోడీ...పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఒక్క నిర్ణయంతో దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలతో...
నకిలీ బాస్మతి రకాలను గుర్తించడం ఎలా…
మీలో ఎంతమందికి బిర్యాన్ని అంటే ఇష్టము. బిర్యాన్ని తినాలంటే ఎక్కడికి వెళ్లాలి? బిర్యాన్ని ఎలా వండాలి? బిర్యాన్ని ఎందుకు వండాలి? బిర్యాన్ని ఎవరి కోసం వండాలి? బిర్యాన్ని ఎప్పుడు వండాలి? అనే సందేహలు...
టీ హబ్కు ఏడేళ్లు…
ప్రతి సామాన్య పౌరుడి సమస్యను తీర్చేందుకు ఇంటర్నెట్నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీహబ్ను ముందుకు తీసుకొచ్చింది. ఏడేళ్ల కిందట గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో టీ-హబ్ ఏర్పాటు అయ్యింది. నవంబర్ 5న గవర్నర్...
ఒకే సారి 32 మందితో వీడియో కాల్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్తో వినియోగదారులకు దగ్గరవుతున్న...
మాల్యా కేసును వాదించలేను:ఈసీ అగర్వాలా
భారతీయ బ్యాంకులకు దాదాపుగా రూ.9వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్మాల్యా కేసును ఇక మీదట వాదించను అని మాల్యా తరపున లాయర్ సూప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. తన క్లయింటు...
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారంపై రూ. 330 పెరుగగా కేజీ వెండిపై రూ. 2000 పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24...