ఈ నెల 21న యాదాద్రికి సీఎం కేసీఆర్..

144
cm kcr
- Advertisement -

ఈ నెల 21న సీఎం కేసీఆర్‌ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంను సందర్శించనున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి.. రాత్రి అక్కడే యాదాద్రి అతిథి గృహంలో ఆయన బస చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎంఓ ప్రత్యేక కారదర్శి భూపాల్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ, ఆలయ అధికారులు ఉన్నారు.

- Advertisement -