తలసరి విద్యుత్లో తెలంగాణ ముందుంది: కేటీఆర్
గురువారం తెలంగాణ భవన్లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
‘మహా సముద్రం’ నుండి మరో సూపర్ హిట్ సాంగ్..
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి...
శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ టీమ్ ..
ఎమ్మెల్యే, జబర్ధస్త్ జడ్జి రోజాతో కలిసి జబర్దస్త్ టీమ్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక తెలుగు...
టీఆర్ఎస్కు టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ సంపూర్ణ మద్దతు..
కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన ప్రైవేటు రవాణా రంగానికి రూ.267 కోట్ల మోటారు వాహన పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర టాక్సీ ఓనర్లు, డ్రైవర్ల జేఏసీ సంపూర్ణ...
ఈ నెల 16న రెండో విడుత గొర్రెల పంపిణీ..
రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 16న నల్లగొండలో రెండో విడుత గొర్రెల పంపిణీ జరగనుంది....
హుస్సేన్సాగర్లో నిమజ్జనాలకు సుప్రీం గ్రీన్సిగ్నల్
హైదరాబాద్ హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాదే హుస్సేన్సాగర్లో నిమజ్జనాలకు చివరగా అనుమతి ఇస్తున్నామని తెలిపింది. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ...
భట్టికి సీఎం కేసీఆర్ చురకలు…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్రకు చురకలు అంటించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచ్ల విషయం గురించి ఎమ్మెల్యే భట్టి మాట్లాడిన మాటలు సత్యదూరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత...
ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వైద్య పరికరాలను అందించిన మంత్రి..
ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే సంకల్పం ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వీ లవ్ యూ...
సూర్య దేవాలయాన్ని సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి..
గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్య దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తెలంగాణలో తొలి సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప...