బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ గా మాజీ స్పీన్నర్
బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ గా ఎల్. శివరామకృష్ణన్ ను ఖరారు చేసినట్లు తెలస్తుంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చీఫ్ ఎంపికపై బీసీసీఐ కసరత్తులు...
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్…ఫస్ట్ టెస్ట్ అప్డేట్స్
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుసై స్పష్టత ఇచ్చాడు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్. గబ్బా...
తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి..
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాట్కో పార్మా లిమిటెడ్ హైదరాబాద్ సౌజన్యంతో సంపూర్ణ వసతులు, సౌకర్యాలతో నిర్మించిన నాట్కో ట్రస్ట్ బ్లాక్ ప్రారంభోత్సవం మరియు tech...
విండీస్ను చిత్తుచేసిన భారత్..
వెస్టిండీస్ ఉమెన్స్తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్లో భాగంగా భారత ఉమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సిరీస్లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసి విండీస్ను చిత్తుచేసింది. గురువారం చివరిదైన ఐదో టీ20...
కోల్ కతా డే అండ్ నైట్ టెస్టు….సర్వం సిద్ధం
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా నవంబర్ 22న రెండో టెస్టు ప్రారంభం కానుంది. భారత్ ఆడనున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఈడెన్ గార్డెన్పై పడగా కోల్ కతా...
ఆట మధ్యలో అభిమాని హల్చల్.. కోహ్లీ రియాక్షన్!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విదేశాల్లోనూ ఆయనంటే పడిచస్తారు అభిమానులు. విరాట్ కూడా అభిమానులను ఎప్పుడూ నిరాశ పరచకుండా వాళ్లకు తన అప్డేట్స్ ఎప్పటికప్పుడు...
తొలి టెస్ట్ లో ఇండియా గెలుపు
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. నివారం 343 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత...
ఐపీఎల్ 13…ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 13వ సీజన్ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఐపీఎల్ వేలంకు ముందు ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను మార్చుకునే అవకాశంతో పాటు వదులుకునే అవకాశం కల్పించింది ఐపీఎల్ మేనేజ్మెంట్. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు...
మిస్టర్కూల్ వచ్చేస్తున్నాడు..!
వరల్డ్ కప్ తర్వాత క్రికెట్కు కాస్త విరామం ఇచ్చిన మహేంద్ర ధోని తిరిగి జట్టులో చేరనున్నాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోని...బ్యాట్తో మెరిశాడు. నెట్స్లో ధోని జార్ఖండ్...
పదేళ్ల తర్వాత పాక్లో
పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పటివరకు యూఏఈ వేదికగా టెస్టు మ్యాచ్లు ఆడుతున్న పాక్..ఆ దేశ అభిమానులకు గడ్ న్యూస్ ఇది. పాక్లో పర్యటించి టెస్టు...