రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం
కోల్ కత్తాలోని ఈడెన్ గార్జెన్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో జయభేరి మోగించింది....
పంత్ స్ధానంలో ఆంధ్రా కీపర్ శ్రీకర్ భరత్..!
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు పింక్ బాల్ టెస్టులో భారత్ పట్టుబిగించింది. బంగ్లాను 106 పరుగులకే కట్టడి చేసింది భారత్. ఇక తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 3...
‘గులాబీ’ టెస్టు…బంగ్లాదేశ్ 106 ఆలౌట్
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న చారిత్రాత్మక డేనైట్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్లు కుప్పకూలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం 30.3 ఓవర్లు...
నేటి నుంచే పింక్బాల్ టెస్టు…
భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. భారత్ -బంగ్లా మధ్య జరిగే తొలి పింక్ బాల్ టెస్టును ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ,బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లుచేయగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట...
విండీస్తో టూర్…కోహ్లీ సేన ఇదే
విండీస్ టూర్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. భారత్ పర్యటన సందర్భంగా విండీస్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. వన్డే,టీ20లకు కెప్టెన్గా కోహ్లీనే ఎంపిక చేయగా గాయంతో కొంతకాలంగా జట్టుకు దూరమైన...
9 జట్లతో ఐపీఎల్ 2020…!
పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కు ప్రత్యేక స్ధానం ఉంది. ఇక ఐపీఎల్ 2020 ప్రారంభానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే...
రిటైర్మెంట్పై మనసు మార్చుకున్న మలింగ..!
ఇంటర్నేషనల్ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న ఆటగాడు లసిత్ మలింగ. సుదీర్ఘకాలం శ్రీలంక జట్టుకు సేవలందించిన మలింగ కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు.ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత మలింగ అంతర్జాతీయ...
బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ గా మాజీ స్పీన్నర్
బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ గా ఎల్. శివరామకృష్ణన్ ను ఖరారు చేసినట్లు తెలస్తుంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చీఫ్ ఎంపికపై బీసీసీఐ కసరత్తులు...
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్…ఫస్ట్ టెస్ట్ అప్డేట్స్
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుసై స్పష్టత ఇచ్చాడు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్. గబ్బా...
తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి..
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాట్కో పార్మా లిమిటెడ్ హైదరాబాద్ సౌజన్యంతో సంపూర్ణ వసతులు, సౌకర్యాలతో నిర్మించిన నాట్కో ట్రస్ట్ బ్లాక్ ప్రారంభోత్సవం మరియు tech...