ఐపీఎల్కు దూరమైన భజ్జీ…కారణం ఇదే!
ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ రైనా ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకోగా తాజాగా...
విరాట్ ప్రాక్టీస్పై కెవిన్ పీటర్సన్ చురకలు!
మరో 15 రోజుల్లో ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్నిజట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇక ప్రాక్టీస్ సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ కెప్టెన్...
పంజాబ్ కెప్టెన్గా కేఎల్ రాహుల్..
ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి నేతృత్వం వహించనున్నారు భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాహుల్…నేను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...
ఆర్సీబీలోకి ఆడమ్ జంపా!
ఐపీఎల్ ప్రారంభానికి మరికొద్దిరోజులు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు యూఏఈకి చేరుకోగా త్వరలో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. ఇక దుబాయ్కి చేరుకున్న ఆటగాళ్లలో కొంతమంది కరోనా బారీన పడగా మరికొంతమంది వ్యక్తిగత కారణాలతో...
భారత్ బంగారు కల సాకారం..
తొలిసారి ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం లభించింది. సాంకేతిక కారణాలతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడటంతో రష్యాతో కలిసి భారత్ను సంయుక్త విజేతగా ప్రకటించారు. ఫైనల్లో రష్యాకు చెందిన అలెగ్జాండ్రాతో తెలుగు తేజం కోనేరు హంపీ...
మహీ చెప్పిన వినని రైనా..!
ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న సీఎస్కేకు రైనా రూపంలో భారీషాక్ తగిలిన సంగతి తెలిసిందే. టోర్నీ నుండి అర్ధాంతరంగా...
సీఎస్కేకు షాక్…ఐపీఎల్ నుండి రైనా ఔట్!
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే చెన్నై జట్టులో 10 మంది సభ్యులకు కరోనా వైరస్ సోకగా టోర్నీ ప్రారంభానికి ముందే ఆ జట్టు...
క్రికెట్కు గుడ్బై చెప్పిన శ్రీలంక ఆటగాడు!
శ్రీలంక ఆటగాడు తరంగ పరణవితన అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు బోర్డుకు పరణవితన తెలిపారని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
2009లో పాకిస్థాన్తో...
తండ్రి కాబోతున్న కోహ్లీ!
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తన భార్య అనుష్కతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం అని తెలిపారు.
2021లో పండంటి బిడ్డ మా...
అండర్సన్ అరుదైన ఘనత…
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు. పాకిస్ధాన్తో జరిగిన మూడో టెస్టు...