మొక్కలునాటిన టెన్నీస్ ప్లేయర్..నటాషా పల్హా
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం వడివడిగా అడుగులు పెడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే విధంగా ప్రజలని చైతన్య పరుస్తోంది.
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నిధి...
ధోని రిటైర్మెంట్…కోహ్లీ,వీవీఎస్ ఎమోషనల్!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు ధోని రిటైర్మెంట్పై స్పందించారు. దేశం కోసం నువ్వు అందించిన సేవ...
ధోని బాటలోనే రైనా..
మహేంద్ర సింగ్ ధోని బాటలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు సురేష్ రైనా. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. నీతో కలిసి ఆడడం కంటే మించింది...
చివరి మ్యాచ్ లేకుండానే పుల్ స్టాప్ పెట్టేశాడు!
క్రికెట్ ఫ్యాన్స్కు షాకిచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన మహీ…రీఎంట్రీపై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఉహించని విధంగా షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు...
మొక్కలునాటిన బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అన్నివర్గాలకు చేరువయ్యింది. ప్రకృతిని ప్రేమించే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి మంచి సందేశం...
యువీకి మళ్లీ పిలుపు..!
అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు మళ్లీ పిలుపొచ్చింది. పంజాబ్ తరపున మళ్లీ ప్రాతినిధ్యం వహించాలని…రిటైర్మెంట్ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్...
ఈసారి ఐపీఎల్లో ఆడే తెలుగు ప్లేయర్లు ఎవరో తెలుసా!
ఐపీఎల్ 2020 యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనుండగా ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి నెలరోజుల ముందే ఆటగాళ్లు...
మొక్కలు నాటిన నిధి చిలుముల..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటారు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి నిధి చిలుముల.
హారిక ద్రోణవల్లి...
ఐపీఎల్ స్పాన్సర్షిప్పై18న క్లారిటీ!
యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2020 ప్రారంభంకానుండగా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందుగానే ఆటగాళ్లు...
హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్కు కరోనా..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే క్రీడా రంగానికి చెందిన పలువురు కరోనా బారీన పడగా భారత పురుషుల హాకీ జట్టు ఆటగాడు మన్దీప్ సింగ్కు కరోనా...