Wednesday, June 26, 2024

క్రీడలు

India

టీమిండియాకు రూ. 5 కోట్ల బోనస్‌: బీసీసీఐ

ఆసీస్ గడ్డపై భారత్‌ ఘన విజయం సాధించింది. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందగా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కనకవర్షం కురిపించింది....
kohli

చారిత్రక విజయం..ఆస్వాదించండి: కోహ్లి

ఆసీస్ గడ్డపై భారత్ అపూర్వ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే సేనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అడిలైడ్ టెస్ట్ త‌ర్వాత మా...
modi

భార‌త జ‌ట్టుకు ప్రధాని మోదీ శుభాకాంక్ష‌లు..

భారత్ చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. ఈ చ‌రిత్రాత్మ‌క విజ‌యంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు....
india won

గబ్బా టెస్ట్‌లో భారత్ ఘన విజయం..

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌ భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని...
hanuma vihari

మంత్రి కేటీఆర్‌ని కలిసిన టీమిండియా క్రికెటర్…

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్,హైదరాబాదీ క్రికెటర్ హనుమ విహారి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ని కలిశారు. గాయం కారణంగా ఆసీస్‌ టూర్‌ నుండి తిరిగొచ్చిన విహారి…కేటీఆర్‌ని కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిమ్మల్ని...
4th Test

బ్రిస్బేన్ టెస్ట్‌: ముగిసిన నాలుగో రోజు ఆట

బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఇక భారీ లక్ష్యంతో భారత్‌ బారిలోకి దిగింది. అయితే ఇన్సింగ్స్‌ మొదలవ్వగానే ఆటకు వ‌ర్షం వల్ల అంత‌రాయం...
Australia

ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం..!

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా...
India vs Australia

గబ్బా టెస్టులో టీమిండియా బౌలర్లు హవా..

గబ్బా టెస్టులో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా పటిష్ఠ స్థితికి చేరింది. తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల లీడ్ ను సంపాదించిన తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన...
India vs Australia

ముగిసిన 3వ రోజు ఆట.. ఆసీస్ 54 పరుగుల ఆధిక్యం..

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరకు ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది....
india

టీమిండియా 336 ఆలౌట్‌..

టీమిండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్సులో...

తాజా వార్తలు