Sunday, June 16, 2024

క్రీడలు

dhoni

ధోనీ నుండి కోహ్లీ వరకు అందరికీ అమ్మాయిలే.. అమితాబ్ ఆసక్తికర ట్వీట్..!

టీమిండియా క్రికెటర్లందరికీ ఆడపిల్లలు పుడుతున్నారు.దీంతో వారు ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ధోనీ నుండి మెుదలుకొని కోహ్లి వరకు అందరికి ఆడపిల్లలు పుట్టడడంతో సంతోషం కలిగిస్తోంది. ఇలా చాలా మంది క్రికెటర్ల ఇళ్ళలోకి...
Pandya

హార్ధిక్ తండ్రి కన్నుమూత..

టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ఇంట విషాదం నెలకొంది. పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పాండ్యా కుటుంబ సభ్యులు వెల్లడించారు. పాండ్యా బ్రదర్స్ ఇద్దరు...
ind vs aus

బ్రిస్టేన్ టెస్ట్…ఆసీస్ 369 ఆలౌట్

భారత్ - ఆసీస్ మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్‌ 369 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్..మిగితా...
India vs Australia

ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ 274/5

ఆసీస్,భారత్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 87 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరాన్‌...
abhijith

బిగ్ బాస్ విన్నర్‌కి రోహిత్ సర్‌ప్రైజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్‌ అభిజిత్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. అభిజిత్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్‌ చెప్పిన రోహిత్..తన జెర్సీని బహుకరించారు. జెర్సీపై విత్‌...
ipl

ఐపీఎల్ 14…టీమ్‌లు వదులుకుంటున్న ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ 2021ని మరింత సక్సెస్‌ ఫుల్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14వ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనుండగా ఫిబ్రవరిలో వేలాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న మినీ...
Saina Nehwal

సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తూనే ఉంది. ఈ వైరస్‌ అంతం కాకముందే బ్రిటన్‌లో కొత్త కరోనా వేరియంట్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అందరూ ఈ కరోనా వైరస్‌ బారిన...
viruska

నెట్టింట్లో విరుష్కా పాప ఫోటో వైరల్‌..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శ‌ర్మ సోమ‌వారం పండంటి ఆడబిడ్డకు జ‌న్మిన‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన కోహ్లీ మీ అంద‌రి...
kohli

తండ్రైన విరాట్ కోహ్లీ…

అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాను తండ్రయ్యానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విరాట్…అనుష్క పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని తెలిపాడు. ఈ విషయాన్ని మీతో పంచుకోడం చాలా...
sydney test

సిడ్నీ టెస్టు డ్రా…

భారత్ - ఆసీస్ మధ్య జరగుతున్న సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. భారత బ్యాట్స్‌మెన్ అసాధారణ పోరాట పటిమ కనబర్చడంతో టెస్టు డ్రాగా ముగిసింది. రిషబ్ పంత్ (97) వేగంగా ఆడి ఆసీస్...

తాజా వార్తలు