టీసీఏ సెక్రెటరీపై అజారుద్దీన్ పరువు నష్ట దావా..
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) సెక్రెటరీ ధరమ్ గురువా రెడ్డిపై హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (HCA) ప్రెసిడెంట్ అజారుద్దీన్ పరువు నష్ట దావా వేశారు. ఓ ప్రెస్ మీట్ సందర్భంగా గురువా రెడ్డి మాట్లాడుతూ.....
ఆర్సీబీకి షాక్..మరో ఆటగాడికి కరోనా!
ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు కరోనా బారీన పడ్డారు. ఇందులో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఉండటంతో వారంతా ప్రస్తుతం...
ముంబై ఇండియన్స్కు కరోనా షాక్..
ఐపీఎల్ ఆరంభానికి ముందు మరో షాక్ తగిలింది. టీమిండియా మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ సలహాదారు కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో...
ఐపీఎల్ నిర్వహణ యథాతథం: సౌరభ్ గంగూలీ
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అని అనుమానాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ...
ఆర్సీబీకి కరోనా షాక్..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నఐపీఎల్14 సీజన్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్లో భాగంగా కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో...
పాకిస్తాన్ కెప్టెన్ సరికొత్త రికార్డు..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో అతను 103 రన్స్ చేశాడు. ఈ సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యంత...
అంపైర్ కాల్పై ఐసీసీ కీలక నిర్ణయం!
ఫీల్డ్ అంపైర్ కాల్పై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆట కన్నా దానిలో అంపైరింగ్ తప్పిదాలే ఎక్కువ చర్చనీయాంశంగా మారడంతో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఈ కమిటీ గురువారం సమావేశమై కీలక...
రాజస్థాన్ రాయల్స్లోకి ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ..!
ఇదేంటి ఫుట్ బాల్ దిగ్గజం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనుకుంటున్నారా..? వినడానికి షాక్గా ఉన్న రాజస్ధాన్ రాయల్స్ డైరెక్టర్,కోచ్ కుమార సంగక్కర చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
త్వరలో ఐపీఎల్...
ఐపీఎల్ 2021 @ కండీషన్స్ అప్లై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ఆటగాళ్లు క్వారంటైన్ సెంటర్లకు చేరుకోగా ఏప్రిల్ 9 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. అయితే కరోనా...
ముల్తాన్కా సుల్తాన్..
వీరేంద్ర సెహ్వాగ్…విద్వంసకర ఇన్నింగ్స్కు పెట్టింది పేరు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్ల సహనానికి పరీక్షే. టెస్టు,వన్డే,టీ 20 ఫార్మాట్ ఏదైనా బాదుడు బాదుడే. ఈ నేపథ్యంలో టీమిండియా చరిత్రలో తనకంటూ ఓ...