సీట్లు తేల్చే పనిలో పవన్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పక్క వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే సీట్ల కేటాయింపుపై పవన్ దృష్టి పెట్టినట్లు...
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..
తెలుగు రాష్ట్రాల్లో పలు ఎమ్మెల్సీ స్ధానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణలో రెండు స్థానాలు ఒక టీచర్, స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ,ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్...
బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి:గంగుల
రాష్ట్రం ప్రభుత్వం ఓవైపు ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ నేతలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. కరీంనగర్లో మీడియాతో...
దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువయ్యాయి. గత 24 గంటల్లో 24,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 335 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది.
ప్రస్తుతం...
కాంగ్రెస్కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగం లేదు: తలసాని
సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం లేక తన ఓటమి తప్పదనే...
నిజామాబాద్ను వదిలిపెట్టే ప్రసక్తేలేదు:కవిత
నిజామాబాద్ను వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ రూరల్ మంచిప్ప గ్రామంలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు కవిత. కిశోర్ కుటుంబసభ్యులను ఓదార్చిన కవిత...
ప్రతీ ఇంటిపై టీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం: కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవ వేడుకలను నిరాడంబరంగా కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్నట్లు తెలిపారు.
తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని...
బిల్ క్లింటన్కు కరోనా పాజిటివ్
కరోనా ఎవ్వరిని వదలడం లేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు చిన్నాభిన్నం చెంది వారి కలలు కల్లలుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ కరోనా...
గల్ల జయదేవ్, పవన్ ‘సోషల్ వార్’..
కొద్దికాలం క్రితం వరకు ఒకే పడవలో ప్రయణించి ఇటీవలే దూరమైన తెలుగుదేశం - జనసేనల మధ్య సోషల్ వార్ మొదలైంది. తమకు పక్కలో బల్లెం వలే మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో కార్పొరేట్ దిగ్గజాలు..
జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది .. ప్రపంచ సమాచార సాధనం , మానవునికి ఏదైనా సమాచారం కావలి అంటే గూగుల్ ని అడగకుండా...