Tuesday, May 28, 2024

రాజకీయాలు

Politics

gandhi hospital

గాంధీ ఆస్పత్రిలో హై సెక్యూరిటీ..

డాక్టర్లపై దాడి నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల ఘటనపై స్పందించిన కేటీఆర్...దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డాక్టర్లపై దాడులు చేస్తే...

కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

కర్నాటక ఎన్నికలు దగ్గర పడుతునన్న వేళ ఫ్యామిలీ పాలిటిక్స్ తెరపైకి వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు వారి వారి వారసులను బరి దించుతుడడంతో ఎవరికి కన్నడ ప్రజలు జై కొడతారు...
manoj

ఏపీ సీఎం జగన్‌ని క‌లిసిన మంచు మనోజ్

టాలీవుడ్ యువహీరో మంచు మనోజ్ ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిని అమరావతిలో కలిశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అభివృద్ది అంశాలపై చర్చించామని హీరో మంచు మనోజ్ తెలిపారు. రాష్ట్రం కోసం...
rasamai

మైక్ కట్..రసమయి Vs పద్మారావు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ - డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్వల్ప మాటల యుద్ధం నెలకొంది. తాను మాట్లాడుతుండగా డిప్యూటీ స్పీకర్...
harish rao

రైతుల్లో చైతన్యం తేవాలి: హరీశ్ రావు

రైతుల్లో చైతన్యం తెచ్చి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని తోర్నాల పాలిటెక్నిక్‌ కాలేజీ, మొక్కజొన్న విత్తన పరిశోధనా సంస్థను తనిఖీ చేశారు...
ktr minister

ఓటు వేసిన ప్రతీ పౌరుడికి కృతజ్ఞతలు- మంత్రి కేటీఆర్‌

బల్దియా ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్క నగర పౌరుడికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క...
mp

గుడిగుడికో జమ్మి చెట్టు….అపూర్వ స్పందన

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ దసరా పండగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు…గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది. ఎంపీ...
Vh Komati Revanth

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉంది. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇక తెలంగాణలో మాత్రం...
trs santhosh

జర్నలిస్టులకు కరోనా..బాధించింది: ఎంపీ సంతోష్

జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిందనే వార్త తనను బాధించిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా తమ బాధ్యతలను నిర్వర్తించే జర్నలిస్టులకు కరోనా రావడం దురదృష్టకరమని...వార్తలను ప్రజలకు...

కట్నం కావాలా బాబు…

ఎన్టీఆర్‌ని కట్నం అడగలేదు...ఆయన ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంచు లక్ష్మీతో కలిసి మోహన్ బాబు....చంద్రబాబును కలిశారు. తన పెళ్లి రోజు సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు చంద్రబాబు. 23 ఏళ్లకే...

తాజా వార్తలు