బీజేపీలో కుట్ర జరుగుతోంది:రాజాసింగ్ ఫైర్
తెలంగాణ బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు గోషామహల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత రాజాసింగ్ . బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు రాజాసింగ్ లేఖ రాశారు. తనపై రాష్ట్ర బీజేపీ...
శ్రీశైలంకు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 2,77,090 క్యూసెక్కులుగా ఉండగా ఔట్...
జయలలిత…. రాజకీయ ప్రస్థానం
తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన జయలలిత....జీవితం పూల పాన్పుకాదు. ఎన్నో ఒడిదొడుకులు...ఇంకెన్నో సమస్యలు అన్నింటిని ఎదురించి...ఉక్కుమహిళగా...అమ్మగా తనదైన ముద్రవేసింది. ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా,మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు...
రాష్ట్రంలో 24 గంటల్లో 887 కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,776కు చేరాయి....
కరోనా సమయంలో అంగన్వాడీల కృషి భేష్: సత్యవతి
మధురా నగర్ లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో దాదాపు 58 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడ, సిసి రోడ్లను, ఆధునీకరించిన కార్యాలయాన్ని పిల్లలకు పోషకాహారాలు అందించే న్యూట్రి గార్డెన్...
ప్రజలకు నిజాలు చెప్పండి: సీపీఐ నారాయణ
కనుమ పండుగ రోజు కూడా కటోరా వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. నగరి లో తనను కలిసిన మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ...
ఈ వాహనాలతో మీ అప్పులు తీర్చు కొవాలి..
సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ స్వ గ్రామం చింతమడకలో అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం వివిధ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్...
మరోసారి పప్పులో కాలేసిన రాహుల్…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేశారు. తల్కటోరా స్టేడియంలో జరిగిన ఓబీసీ సమ్మేళన్లో మాట్లాడిన రాహుల్...బీజేపీ,ఆరెస్సెస్లపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బీజేపీ-ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని..ఓబీసీల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అయితే...
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్….పనులపై ఆరా
సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కమ్యూనిటి హాల్స్, మిషన్ భగీరథ,కళ్యాణమండపానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ ఇండ్ల నిర్మాణాన్ని...
నందినిని అభినందించిన వెంకటేశ్వరరెడ్డి..
పాటియాల లో జరుగుతున్న భారత అథ్లెటిక్స్ జూనియర్ క్యాంప్ లో ఉన్న తెలంగాణ కు చెందిన అథ్లెటిక్స్ (100 మీటర్ల హార్డిల్స్) క్రీడాకారిణి నందిని, కెన్యా, నైరోబి లో ఈ నెల 17...