Monday, July 1, 2024

తాజా వార్తలు

Latest News

నయీంపై సినిమా తీస్తా..

వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలుగులో వంగవీటి చివరి సినిమా అని ప్రకటించిన వర్మ....మరోసారి తన మనసు మార్చుకున్నాడు. తెలంగాణ గ్రేహండ్స్...

నేను నయీం బాధితుడినే…

తాను కూడా గ్యాంగ్‌స్టర్ నయీం బాధితుడినేనని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తనపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంట్రాక్టర్‌లు, కమీషన్ల నుంచి మేం...
Sedition case filed against actor Ramya for 'Pakistan is not hell' remark

రమ్య క్షమాపణ చెప్పదట…

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశద్రోహం కేసులో బుక్కైంది కన్నడ నటి, కాంగ్రెస్ లీడర్ రమ్య. పాకిస్థాన్ న‌ర‌కం ఏమీ కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లపై కూర్గ్‌కు చెందిన అడ్వొకేట్ విఠ‌ల్ గౌడ కోర్టుకెక్కారు....
K Chandrasekhar Rao, Devendra Fadnavis to sign pact on projects today

‘మహా’ ఒప్పందం

కాళేశ్వరానికి అడ్డంకులు తొలగిపోనున్నాయి. గోదావరి నదిపై సర్కార్ రీడిజైన్ చేసిన ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్ క్లియర్ కాబోతోంది. మహారాష్ట్రతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం స్పెషల్...

చిరు ఫ్యాన్స్‌కి వర్మ సారి..

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వర్మ....సోషల్ మీడియా ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. తరచుగా చిరు,పవన్,రాజకీయ నాయకులపై విమర్శలు గుప్పించే వర్మ..ఈ సారి కాస్త వెరైటీగా చిరుని పొగడ్తలతో ముంచెత్తాడు. చిరంజీవి నటిస్తున్న 150వ...

ముంబై బయల్దేరిన కేసీఆర్

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే చారిత్రక ఒప్పందం కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై పయనమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల10 నిమిషాలకు ముంబైలోని...

చిరు బర్త్ డే పార్టీకి కేటీఆర్‌

మెగాస్టార్ చిరంజీవి 61వ బర్త్ డే వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి.తన బర్త్‌డేని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో కొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ...
12-day Krishna Pushkaralu to conclude today

ముగింపు దశకు కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈనెల 12న ప్రారంభమైన పుష్కరాలు నేటితో ముగుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగిన పుష్కరాల్లో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి,...

మరో 100 థియేటర్లలో ‘చుట్టాలబ్బాయి’

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా తెరకెక్కిన  'చుట్టాలబ్బాయి' 350 థియేటర్లలో ఆగష్టు 19 న రిలీజ్ అయింది. మిక్స్ డ్  రివ్యూస్...

పీవీ సింధుకు రాజీవ్ ఖేల్ రత్న

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు నలుగురిని కేంద్రం ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షిమాలిక్‌ను రాజీవ్‌ ఖేల్‌రత్న...

తాజా వార్తలు