Friday, March 29, 2024

తాజా వార్తలు

Latest News

Kcr Watch Fidaa movie

ఫిదా టీమ్‌ను అభినందించిన కేసీఆర్

వ‌రుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఫిదా`. జూలై 21న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన...

TTD:వైభవంగా కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక...

ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాల కోరు- మంత్రి వేముల

నేడు మోతే గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ళను త్వరితగతిన చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది...
Harish rao

సీఎం సహాయ నిధికి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల విరాళం

కొవిడ్ -19 నియంత్రణ చర్యలో భాగంగా ప్రజలకు సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ 8 లక్షల 50 వేల రూపాయల విరాళాన్ని అందించింది. ఇవాళ అరణ్య భవన్...
sc

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ

తెలంగాణ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది సుప్రీం కోర్టు. ఎన్‌కౌంటర్‌పై ఇవాళ వాదనలు విన్న న్యాయస్ధానం విశ్రాంత న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్‌తో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. వీఎస్ సిర్పుర్కర్...

రామ్ ల‌ల్లాను చెక్కిన శిల్పి యోగిరాజ్..

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహం ఎంపిక ఖరారైంది. దేశంలోని ప్రముఖ శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన శ్రీరాముని విగ్రహం అయోధ్యలో ప్రతిష్టించబడుతుందని అధికారులు తెలిపారు. క‌ర్నాట‌క‌లోని మైసూరు యోగిరాజ్ స్వస్థలం....
Rangasthalam Pre Release at Vizag

వైజాగ్‌లో రంగస్ధలం ప్రీరిలీజ్‌

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దృశ్యకావ్యంలా మలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు సుకుమార్‌. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన...
modi

లాక్ ‌డౌన్‌పై ప్రధాని మోడీ ట్వీట్..

ప్రపంచంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్‌లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించినట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా 13 రాష్ట్రాల్లో 80 జిల్లాల్లో లాక్ డౌన్ నడుస్తోంది....

ఫిబ్రవరి 24..పులి విడుదల

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్‌పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని...

హ్యపీ బర్త్‌డే ప్రభాస్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌….ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌….ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని...

తాజా వార్తలు