తెగ తాగేస్తున్నారు..!
భానుడు భగభగ మంటున్నాడు. ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి చల్లని పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మందుప్రియులు మాత్రం దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా చల్లని బీర్లు లాగేస్తున్నారు.
దీంతో రికార్డు...
TTD:6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార...
బీజేపీ నేతలవి చిల్లర మాటలు: కడియం
కేంద్ర బడ్జెట్తో ధనికులు మరింత ధనికులుగా,పేదవారు మరింత పేదవారుగా మారుతారని మండిపడ్డారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని… ఇప్పటివరకు విభజన చట్టం హామీలు నెరవేర్చలేదని...
సెలవుపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత!
జీహెచ్ఎంసీలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత సెలవులో వెళ్లారు. టీజీవో ప్రెసిడెంట్ గా ఉన్న మమత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన హవా కొనసాగించారు. గతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్...
ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్ కీలక భేటీ..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై...
62.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7411.52 కోట్లు జమ
62.99 లక్షల మంది రైతులకు రూ.7411.52 కోట్లు జమ చేసినట్లు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని చెప్పారు. అత్యధికంగా నల్గొండ...
తెలంగాణ వెదర్ రిపోర్టు..
తెలంగాణలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో...
జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే:పయ్యావుల
ఏపీ అసెంబ్లీలో జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ రాసిన లేఖపై స్పందించిన పయ్యావుల...జగన్ ముందుగా తన సలహాదారులను మార్చుకోవాలని హితవు...
సివిల్స్ విజేతలకు మంత్రి వి శ్రీనివాస్ శుభాకాంక్షలు..
హైదరాబాద్ లోని లక్డికపూల్ వద్ద గల సెంట్రల్ కోర్ట్ హోటల్ లో తెలంగాణ బిసి ఎంప్లాయిస్ అసోసియేషన్, బిసి విద్యావంతుల వేదిక మరియు AIBCF ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ జయంతి..
తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు మాజీ ప్రధాని పాములపర్తి నర్సింహారావు శాత జయంతి ఉస్త్సవాలు ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏటీఏఐ కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు 28 జూన్ మొదలు 4...