శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సంతోష్ రెడ్డి…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జస్టిస్ సంతోష్ రెడ్డి. ఇవాళ ఉదయం తిరుమల చేరుకున్న సంతోష్ రెడ్డి… వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆయనకు ఆలయన అర్చకులు వేదాశీర్వచనం...
గాంధీ ఆస్పత్రి సిబ్బందికి సెల్యూట్..
గాంధీ ఆస్పత్రి సిబ్బందికి సెల్యూట్ చేశారు సీఎం కేసీఆర్. గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వసతులు ఉన్నా లేకున్నా.. పీపీఈ కిట్స్ ఉన్నా లేకున్నా.. చాలాధైర్యంగా...
చేతివృత్తులకు భరోసా..లక్ష ఆర్థిక సాయం
తెలంగాణ కులవృత్తులకు సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో చేతివృత్తుల పాత్ర అమోఘం. చేతివృత్తులైన నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు,...
లవంగంతో ఉపయోగాలు..
1.లవంగం లో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పి ని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.
2.దగ్గుకు సహజమైనా మందు లవంగం .దగ్గుకు , శ్వాస సంబంధింత సమస్యలకు...
నిరంతర విద్యుత్ సరఫరా ప్రభుత్వ ధ్యేయం- మంత్రి అల్లోల
దేశంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండల...
కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత..
దేశవ్యాప్తంగా రక్షాభందన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి...
దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి: టికాయత్
ధాన్యం కొనుగోళ్లపై దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్నారు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో రాకేశ్ తికాయత్ పాల్గొని...
ఈ చిట్కాలు పాటిస్తే..ఆ సమస్యలన్నీ దూరం!
మన జీవన విధానంలో ఎన్నో సాధారణ ఆరోగ్య సమస్యలు మనలను తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు.. ఇలా ఎన్నో సమస్యలు చాలా సందర్భాల్లో వేదిస్తుంటాయి. అయితే...
గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్న ప్రొ. శాంతా సిన్హా
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ విసిరిన చాలెంజ్ స్వీకరించి వెస్ట్ మారేడ్...
ఏపీలో కొత్తగా 94 పాజిటివ్ కేసులు..
ఏపీలో ఇటీవలి కాలంలో బాగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న కొత్తగా 70 కేసులు నమోదు కాగా… ఈరోజు వాటి సంఖ్య మరింత పెరిగింది. గత 24 గంటల్లో 94...