Saturday, July 6, 2024

రాష్ట్రాల వార్తలు

shah

అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు!

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించింది. సీఏపీఎఫ్‌ , అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు...

Bhumana:నా జన్మ ధన్యమైంది

త్రేతాయుగపు రాముడే అయోధ్యకు తిరిగి వచ్చినట్టుందని, రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని, తన జన్మ ధన్యమైందని టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ కరుణాకరరెడ్డి...
ladies bangles

ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!

ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి. ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన వస్తువులు , ఆచారాలు అని అనుకుంటారు..కానీ నుదుట బొట్టుపెట్టుకునే...
delta varient

దేశంలో 50కి చేరువలో డెల్టాప్లస్ కేసులు..

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ప్రజలకు డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికి దేశంలో 50కి చేరువలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ...
cm

హ్యాట్సాఫ్ సీఎం సర్…విజయవాడలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ..!

ఏపీలోని రాజకీయ నగరంగా పేరున్న బెజవాడ నడిబొడ్డున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలువెత్తు ఫ్లెక్సీ.. ఏర్పాటైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు ఇతర...
Kamal Haasan

డీఎంకే నేతలపై కమల్ ఆగ్రహం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎం అధినేత కమలహాసన్ డీఎంకే నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి తాను బీ-టీమ్ అని, మోదీ,...

రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం

కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఈ ఆసుపత్రిలో 41 మంది ఫైనల్ ఇయర్ డాక్టర్లకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరగబోయే పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు...

శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు

దేశ విదేశాల నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే విమాన ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్ర‌తి రోజు 100 ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విమానాశ్రయంలో...
pm modi

స్ధానిక కళలు,కళాకారులను ప్రోత్సహించండి:మోడీ

స్థానిక క‌ళ‌లు, క‌ళాకారుల‌కు ప్రోత్సాహం అందించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మన్‌ కీ బాత్‌లో భాగంగా మాట్లాడిన మోడీ..పిల్ల‌లు ఆడుకునే బొమ్మ‌లు స్థానికంగానే త‌యారుచేయాల‌ని పిలుపునిచ్చారు. బొమ్మ‌ల త‌యారీకి యువ‌త ముందుకు రావాల‌ని సూచించారు.ఏపీలోని...

Harishrao:యాసంగిలో ప్రతి గింజను కొనాలి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాసంగి పంటను మంగళవారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌కే...

తాజా వార్తలు