Saturday, June 29, 2024

రాష్ట్రాల వార్తలు

S-Niranjan-Reddy

మోడీ హయాంలో అదాని,అంబానీలకు డబల్ ఇన్‌కం!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో అంబానీ, అదానీలకు డబుల్ ఇన్‌ కం అని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు… దేశంలో ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్...
Kinnera Mogulaiah

మొగిలయ్యకు కోటి నగదు పురస్కారం.. ఉత్తర్వులు జారీ..

కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలసిందే.. అంతేకాదు హైదరాబాద్‌లో ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయల...

మూత్రవిసర్జనలో మంట వస్తోందా..!

మూత్రవిసర్జన చేసే సమయంలో మంటగా అనిపిస్తోందా ? మూత్రం లేత ఎరుపు రంగు లేదా ముదురు పసుపు రంగులో వస్తోందా ? అయితే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్య...
modi pm

బీజేపీ మాస్టర్ ప్లాన్..ముక్కలవనున్న కాంగ్రెస్ పార్టీ…!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు ప్రధాని మోదీ ప్లాన్ వేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోదీ, అమిత్‌షాలు కుట్రలు చేస్తున్నారు. జాతీయ కాంగ్రెస్‌లో గాంధీ...

2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్..

హైదరాబాద్‌లో 2 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం శ్రీరామ నవమి పండుగ కావడంతో ఎక్సైజ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు....

మొక్కలు నాటిన ఎంపీ వద్దిరాజు…

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌చే స్థాపించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 17కోట్ల మొక్కల్ని నాటించి...
nv

న్యాయవ్యవస్థ ఎవరికోసం పనిచేయదు: ఎన్వీ రమణ

న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి కోసం పనిచేయదని…స్వార్ధ పరుల కోసం పనిచేసే సంస్థ కాదని తేల్చిచెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. రాష్ట్రంలో కొత్త జిల్లాల కోర్టుల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన సీజేఐ…వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు...

కేరళ స్టోరీ..తమిళనాట వివాదం

కేరళ స్టోరీపై తమిళనాడులో తీవ్ర వివాదం నెలకొంది. ది కేరళ స్టోరీ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) మే 7న చెన్నైలో నిరసనకు దిగింది. నామ్ తమిళర్ పార్టీ...
kcr

రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించా: టికాయత్

ప్రముఖ రైతు నేత, రైతు ఉద్యమ కారుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ తికాయత్ .. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు తో భేటీ...
Rythu Bandhu

రైతులకు మరింత చేరువలో రైతు బంధు సమితి..

రైతు బాంధవుడు రైతు పక్షపాతి అయిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు, అవసరాలకు, సమస్యల పరిష్కారానికి మరింత చేరువగా ఉండాలన్న ఉద్యేశంతో తెలంగాణ రైతు...

తాజా వార్తలు