దేశంలో 24 గంటల్లో 6,148 మంది మృతి.
దేశంలో కరోనా ఉదృతి తగ్గినా మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 94,052 కేసులు నమోదుకాగా 6,148 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్ కేసులుండగా దేశంలో...
మునుగోడు మొనగాడు కూసుకుంట్ల..
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గరి నుండి...
బండి సంజయ్కి బీజేపీ హైకమాండ్ షాక్..
తెలంగాణ బీజేపీలో పరిస్థితులపై అమిత్ షా సీరియస్ గా ఉన్నారా…? పెద్ద నాయకులు పార్టీలోకి వస్తున్నారని సభ పెట్టించి… తుస్సుమనిపించారా…? ఈటలతో రాబోతున్న నేతలను బండి సంజయ్ అడ్డుకుంటున్నారా…? బండి సంజయ్ తీరుతో...
నాగోబా జాతర ప్రత్యేకతలివే…
అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన భారతీయ ప్రజలు అడవిని పూజించడం ఆనావాయితీగా వస్తోంది. ఇందులో ప్రతి మొక్కను, చెట్టును, పుట్టను మొక్కి తమ తమ కొర్కెలను తీర్చుకుంటారు. ముఖ్యంగా అడవుల్లో ఉండే ఆదివాసీల...
మళ్ళీ ఎన్డీయే లోకి టీడీపీ..?
ఏపీ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న టీడీపీ.. అందుకోసం అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న...
ఈటల కబ్జా భూములపై నివేదిక..
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామ శివార్లలో 1994లో తమకు కేటాయించిన అసైన్ లాండ్స్ ను తమ వద్ద నుంచి బలవంతంగా ఆక్రమించినారని, ఈటల రాజేందర్ కు చెందిన జమునా...
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..
తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వెదర్ అప్ డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ.ఉత్తర ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల...
కంటి సమస్యలుంటే రంది పడొద్దు.. మంత్రి హరీశ్ భరోసా..
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో సోమవారం కంటి సమస్యలతో బాధపడుతూ.. పరీక్షలు చేయించుకుంటున్న రోగులను ఒక్కొక్కరినీ కలిసి మీరెక్కడి నుంచి వచ్చారని యోగక్షేమాలు తెలుసుకున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి...
కాంగ్రెస్.. అదే స్ట్రాటజీ రిపీట్ !
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయం టి కాంగ్రెస్ నేతలకు గట్టిగానే బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అందుకే వర్గపోరు ఆధిపత్య పోరులను పక్కన పెట్టి ప్రస్తుతం...
తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు..
తెలంగాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక,...