రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించా: టికాయత్

106
kcr
- Advertisement -

ప్రముఖ రైతు నేత, రైతు ఉద్యమ కారుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ తికాయత్ .. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నివాసంలో లంచ్ ఆతిథ్యాన్ని సుబ్రమణియన్ స్వామి, తికాయత్ ఇరువురు నేతలు స్వీకరించారు.
వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టికాయత్‌..రైతు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు.

ఇక అంతకముందు బీజేపీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ రాజకీయ వేత్త, ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ స్వామి… ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు.

- Advertisement -