రాందేవ్ దేశ వ్యతిరేకి: ఐఎంఏ ఫైర్
యోగా గురు రాందేవ్ బాబాపై తీవ్రస్ధాయిలో మండిపడింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అల్లోపతిపై రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డేను పాటించారు. అయితే బ్లాక్ డే సందర్భంగా రాందేవ్ చేసిన...
శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కుటుంబ...
ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!
ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి. ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన వస్తువులు , ఆచారాలు అని అనుకుంటారు..కానీ నుదుట బొట్టుపెట్టుకునే...
దళిత బంధును అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలి సీఎం
ప్రగతి భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల విషయంపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించారు. గిరిజనుల పోడు భూముల సమస్య...
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడి..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలువనున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ, బుగ్గారం,...
కరోనా వ్యాప్తి.. రైల్వే ముందస్తు చర్యలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతి పండుగ సందర్బంగా భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొన్న దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే అనేక ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా...
ముగ్గుల పోటీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్..
రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల అకౌంట్లలో 50వేల రూపాయలు జమ చేసిన గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులతో సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆట ఆడి, ముగ్గుల...
చలాన్ క్లియరెన్స్…రూ.112.98 కోట్లు జమ
మార్చి 1 నుండి 31 వరకు ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు పోలీసులు అవకాశం కల్పించగా దీనికి మంచి స్పందన వస్తోంది. చలాన్లు క్లియర్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుండగా...
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన పిలుపు మేరకు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరిగాయి....
‘హాట్’ సమ్మర్లో..ఇవి తింటే ‘కూల్’!
ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పరిధి దాటిపోతున్నాయి. ఈ హాట్ సమ్మర్ లో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోకపోతే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సంభవిస్తాయి. అందుకే శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకునేందుకు నీరు...