Monday, July 1, 2024

రాష్ట్రాల వార్తలు

kavitha

మార్చి9..చరిత్రలో మర్చిపోలేని రోజు: కవిత

నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైతం సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. డిసెంబర్ 9...
gandhi

గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం..

13 ఈ నెల 21(శనివారం) నుంచి గాంధీ ఆసుపత్రిలో కోవిడ్‌తో పాటుగా నాన్ కోవిడ్ సేవల అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు శనివారం నుండి ఆసుపత్రిలో అన్ని విభాగాలు ప్రారంభం అవుతున్నాయి. అన్ని...
Telangana

పీఆర్సీ జీవోల జారీకి సర్వం సిద్ధం..

సీఎం కేసీఆర్ పీఆర్సీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో పీఆర్సీ తీర్మానం ఆమోదించింది. పీఆర్సీ క్యాబినెట్ తీర్మానం పింక్ నోట్ ఆర్థికశాఖకు చేరింది! ఈనేపథ్యంలో జీవోల...
kcr

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ- సీఎం కేసీఆర్‌

శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే...
singareni

రామగుండంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు..

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కల్వల నారాయణ, సింగరేణి సేవా...

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కొత్త రూల్స్‌ పాటించాల్సిందే….

ఆపరేషన్‌ రోప్‌లో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ తీసుకొచ్చారు. రోడ్లకు ఇరువైపులా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్‌ చేస్తే రూ.600ఫైన్‌ విధించన్నట్టు తెలిపారు. సిగ్నల్స్ దాటితే ఇకపై...
lokesh

ఎన్టీఆర్,చంద్రబాబే మన ధైర్యం: లోకేశ్

ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ మనధైర్యమని తెలిపారు నారా లోకేశ్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన లోకేశ్…కార్యకర్తలు మన బలం, పసుపు జెండా మన పవర్ అని తెలిపారు. దేశానికి...
trs

వాడవాడలా గులాబీ జెండా పండగ..

గులాబీ జెండా పండగ వాడవాడలా ఘనంగా జరుగుతోంది. ఇక ఇవాళ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనుండగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేత...

వైద్య రంగంలో ఆ ముగ్గురే మూలస్తంభాలు :హరీశ్‌రావు

ఆశావర్కర్‌లు, ఏఎన్ఎంలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు.. వైద్య రంగానికి మూలస్తంభాలు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శంసించారు. రోగుల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించి, అవ‌స‌ర‌మైన వైద్యం అందిస్తే, వ్యాధి...

తాజా వార్తలు