Friday, April 26, 2024

రాష్ట్రాల వార్తలు

TS EAMCET 2020

తెలంగాణ ఎంసెట్‌ 2020‌ ఫలితాలు విడుదల..

నేడు తెలంగాణ ఎంసెట్ మెడికల్,‌ అగ్రికల్చర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ కలిసి విడుదల చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో...

తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు

బీఆర్ఎస్ ఏర్పడిన సందర్భంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి, సినీ నటుడు...

మగవారికి వరం లాంటి ‘మయురాసనం’!

నేటి రోజుల్లో చాలమంది జీర్ణ సంబంధిత సమస్యలతో భాదపడుతూ ఉంటారు. పని ఒత్తిడి కారణంగా టైమ్ కి భోజనం చేయకపోవడం, శరీరానికి కావల్సినంతా ఆహారం తీసుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు చాలమంది. దాంతో...
ktr

తెలంగాణ పల్లెలు ప్రకృతి వనాలు: మంత్రి కేటీఆర్

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పల్లెలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ తెచ్చిన చట్టం, సీఎం కేసీఆర్ ముందుచూపుతో పల్లెల రూపు రేఖలు మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పల్లెలు ప్రకృతి...

నీరా కేంద్రంను ప్రారంభించిన మంత్రులు

తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ కులస్థుల ఆర్థిక సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నగరం నడిబొడ్డున కల్లుగీత కార్మికులు తయారుచేసే నీరా కేంద్రంను నెక్లెస్‌ రోడ్డులో...
corona

దేశంలో 24 గంటల్లో 18,855 కరోనా కేసులు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 163 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల...

ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో కేంద్రం చెప్పాలి- నామా

తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు అంశాన్ని గ‌త 5రోజులుగా స‌భ దృష్టికి తెస్తున్నాం.. కేంద్రం తీరుపై ఆందోళ‌న చేప‌డుతున్న‌ట్లు లోక్‌స‌భ‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు అన్నారు. అత్య‌వ‌స‌ర అంశాల గురించి కేటాయించిన...

ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

గత నెలరోజులుగా ఉత్కంఠగా కొనసాగిన మునుగోడు నియోజకవర్గ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ బీజేపీల మధ్య జోరుగా ప్రచారం కొనసాగింది. నవంబర్‌3న మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు...

బత్తాయి రసం తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

వేసవితాపం నుంచి బయట పడేందుకు రకరకాల పానీయాలు సేవిస్తూ ఉంటాము. ముఖ్యంగా లెమెన్, ఆరెంజ్, పుచ్చకాయ, వంటి పండ్ల రసాలతో పాటు మజ్జిగ, లస్సీ వంటి పానీయాలు కూడా సేవిస్తూ ఉంటాము. ఇక...
sathyavathi

త్వరలో అంగన్‌వాడీ ఖాళీల భర్తీ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెరిగాయని, విలువ పెరిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్...

తాజా వార్తలు