తెలంగాణ స్విమ్మర్స్ అగ్ర జబితాలో మహేశ్ తనయుడు..
సూపర్స్టార్ మహేశ్బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ‘వన్(నేనొక్కడినే)’ చిత్రంతో బాలనటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. తాత సూపర్స్టార్ కృష్ణ, తండ్రి మహేశ్బాబుల నుంచి సహజంగానే నటనలో నైపుణ్యాన్ని అలవరచుకున్న గౌతమ్...
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు..
జిహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను బలపరిచే వ్యక్తి సంబంధిత వార్డులో ఓటరై ఉండాలని, ఎటువంటి అనర్హతలు కలిగి ఉండరాదని, ఈ విషయంలో స్పష్టతనిస్తూ ఎన్నికల అధికారులకు అధికార పూర్వక ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర...
నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ద్రువీకరణ ప్రక్రియ చాలా...
11వ రోజుకు సహస్రాబ్ది ఉత్సవాలు..
హైదరాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి. బాబా రాందేవ్, నటుడు అల్లు అర్జున్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గంటపాటు అష్టాక్షరీ మహామంత్ర...
రాష్ట్రంలో 24 గంటల్లో 2166 కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,74,774కు...
ఏపీలో కొత్తగా 10,759 పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 10,759 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 31 మంది కరోనా వల్ల మృతి చెందారు. 3,992 మంది కరోనా నుంచి...
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి:సీపీ సజ్జనార్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. సైబరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. పోలింగ్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు...
గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ఉద్రిక్తత….
హైదరాబాద్ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. గోపన్ పల్లి సర్వే నెంబర్ 37 లో అక్రమంగా వెలిసిన 208 గుడిసెలను తొలగించారు. ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో 8 రెవిన్యూ బృందాలు,8 పోలీస్ బృందల...
ఫోటో ట్రెడ్ ఎక్స్ పో విజయవంతం కావాలి: శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
ఫరీదుద్దీన్ మృతి పట్ల మంత్రుల సంతాపం..
మాజీ మంత్రి ఫరీదుద్ధీన్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఎమ్మెల్యేగా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా,ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రజలకు విశేష...