దేశంలో 24 గంటల్లో 18,855 కరోనా కేసులు..

301
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 163 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,20,048కు చేరింది.

దేశంలో ప్రస్తుతం 1,71,686 యాక్టివ్ కేసులుండగా కరోనా మహమ్మారి నుండి 1,03,94,352 కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,54,010 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 19,50,81,079 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -