ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన..
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ రెండోరోజు లోక్ సభలో నిరసన చేపట్టారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు...
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం
నీళ్లు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్...
రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గుండాలి- కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గుండాలి అని సీఎం కేసీఆర్ విమర్శించారు. సోమవారం ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాతూ తెలంగాణ బీజేపీ నేతలపై...
జలుబు సమస్యా..? ఇవిగో చిట్కాలు..
శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇందుకు ఏవోవో మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే సామాన్యంగా దొరికే చిన్న చిన్న వాటితోనే జలుబును తగ్గించుకోవచ్చు. జలుబును తగ్గించడంలో తులసి...
ఏపీలో బీజేపీ.. కష్టమే ?
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మోడి అమిత్ షా నాయకత్వలో దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోనూ బలంగా విస్తరించాలని చూస్తోంది. ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టి అధికారం చేజిక్కించుకున్న సందర్భాలు కూడా...
బద్నాం చేసేందుకే దాడులు
పెట్టుబడులు తరలించుకు పోయేందుకే
తెలంగాణను బద్నాం చేస్తేనే గుజరాత్కు ಲ
అవినీతి ఉందని ముద్ర వేసేందుకే...
బట్టకాల్చి మొహాన వేస్తున్న ఈడి, ఐటి
ఈడి, ఐటి దాడులన్నీ కుట్రపూరితమే..?
పెద్ద వ్యాపారాల్లో...
జనవరి 27న… టీచర్ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు బదిలీలు లైన్క్లీయర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఈనెల 27వ...
ఉప రాష్ట్రపతికి బర్త్డే విషెస్ తెలిపిన సీఎం కేసీఆర్..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. మీ హుందాతనం, సమాజం పట్ల, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకిత భావం రేపటి తరానికి...
Harishrao:రాహుల్ అజ్ఞాని
కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. రాహుల్ ఓ అజ్ఞాని అని..అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిందే రూ.80 వేలు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా...
నల్ల జెండా ఎగురవేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..
ధాన్యం కొనుగోళ్లపై నిరసన చేపట్టిన టీఆర్ఎస్ ఇవాళ నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్ల...